మొహర్రం మానవతావాదాన్ని తెలియజేస్తోంది: పవన్ కల్యాణ్
ABN , First Publish Date - 2021-08-20T22:24:09+05:30 IST
మొహర్రం మానవతావాదాన్ని తెలియజేస్తోంది: పవన్ కల్యాణ్
అమరావతి: ధర్మ పరిరక్షణ, త్యాగ నిరతికి ప్రతీక మొహర్రం అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. మొహర్రం మానవాళికి దివ్య సందేశాన్ని ఇస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు. మొహర్రం మానవతావాదాన్ని తెలియజేస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మత సామరస్యానికి ప్రతీకం మొహర్రం అని పవన్ కల్యాణ్ చెప్పారు.