నిజం నుంచి పారిపోవడాన్ని నేర్పించిన మోదీ
ABN , First Publish Date - 2020-10-25T09:37:20+05:30 IST
నిజం నుంచి ఎలా పారిపోవాలో మన ప్రధాని దేశానికి నేర్పించారు...
నిజం నుంచి ఎలా పారిపోవాలో మన ప్రధాని దేశానికి నేర్పించారు. దీంతో కోట్లాది మంది భారతీయులు ఉపాధిని, గౌరవాన్ని కోల్పోయారు. ఇప్పుడు భారత్ బలహీనపడింది. అందుకే భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది.
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత