నేడు 36 ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు

ABN , First Publish Date - 2022-01-17T13:36:30+05:30 IST

సాంకేతిక కారణాలు, ట్రాక్‌ మరమ్మత్తుల కారణంగా 36 ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన

నేడు 36 ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు

హైదరాబాద్/రెజిమెంటల్‌బజార్‌: సాంకేతిక కారణాలు, ట్రాక్‌ మరమ్మత్తుల కారణంగా 36 ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 79 ఎంఎంటీఎస్‌ రైళ్లు ఉండగా అందులో 36 రైళ్లు సోమవారం(17వ తేదీ) అందుబాటులో ఉండవని మిగతావి యధావిధిగా నడుస్తాయని తెలిపింది. 


రద్దైన ఎంఎంటీఎస్‌ సర్వీ్‌సలు

 లింగంపల్లి -హైద్రాబాద్‌- 9, హైద్రాబాద్‌-లింగంపల్లి -9, ఫలక్‌నూమా -లింగంపల్లి- 8,  లింగంపల్లి -ఫలక్‌నూమా- 8, సికింద్రాబాద్‌-లింగంపల్లి- 1,  లింగంపల్లి-సికింద్రాబాద్‌.

Updated Date - 2022-01-17T13:36:30+05:30 IST