కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా పనికిరారు: రవీందర్ సింగ్

ABN , First Publish Date - 2021-12-05T21:30:00+05:30 IST

కేటీఆర్ ఐటీ మంత్రిగానే పనికొస్తారు.. మున్సిపల్ మంత్రిగా పనికిరారని కరీంనగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ విమర్శించారు.

కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా పనికిరారు: రవీందర్ సింగ్

రాజన్న సిరిసిల్ల: కేటీఆర్ ఐటీ మంత్రిగానే పనికొస్తారు.. మున్సిపల్ మంత్రిగా పనికిరారని కరీంనగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ విమర్శించారు. సిరిసిల్లలో దళితులపై దాడులు జరిగితే కేటీఆర్ ఏం చేస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు. 2 ఎమ్మెల్సీల కోసం ఆరుగురు మంత్రులు, 15 మంది ఎమ్మెల్యేలు పని చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ హుజురాబాద్ ఫలితం రిపీట్ అవుతుందన్నారు. 

Updated Date - 2021-12-05T21:30:00+05:30 IST