శిల్పాశ్రమాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2022-01-19T06:31:01+05:30 IST

తాడేపల్లిగూడెం పట్టణంలోని దేవికారాణి ఉడయార్‌ శిల్పాశ్రమాన్ని తెలంగాణ మాజీ స్పీకర్‌, ఎమ్మెల్సీ మధుసూదనాచారి మంగళవారం సందర్శించారు.

శిల్పాశ్రమాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ
ఎమ్మెల్సీ మధుసూదనాచారిని సత్కరిస్తున్న దేవికారాణి ఉడయార్‌

తాడేపల్లిగూడెం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి):  తాడేపల్లిగూడెం పట్టణంలోని దేవికారాణి ఉడయార్‌ శిల్పాశ్రమాన్ని తెలంగాణ మాజీ స్పీకర్‌, ఎమ్మెల్సీ మధుసూదనాచారి మంగళవారం సందర్శించారు. దేవికారాణి ఉడయార్‌, ఆమె తనయుడు చేసే శిల్పాల్లో  జీవకళ ఉట్టిపడుతుం దని అభినందించారు. మధు సూదనాచారిని  దేవికారాణి ఉడయార్‌ సత్కరించారు. 

Updated Date - 2022-01-19T06:31:01+05:30 IST