మంత్రి ఎర్రబెల్లితో ఎమ్మెల్సీ కవిత భేటీ

ABN , First Publish Date - 2021-02-24T17:49:55+05:30 IST

పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇతర స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు.

మంత్రి ఎర్రబెల్లితో ఎమ్మెల్సీ కవిత భేటీ

హైదరాబాద్: పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇతర స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలంటూ ఈ సందర్భంగా మంత్రికి వినతి పత్రం అందజేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు టి భాను ప్రసాద్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వి భూపాల్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్ రావు, బాలసాని లక్ష్మి నారాయణ, పట్నం మహేందర్ రెడ్డి, సుంకరి రాజు, కసిరెడ్డి నారాయణ్ రెడ్డి, కూచుకుల్లా దామోదర్ రెడ్డి , తేరా చిన్నప రెడ్డి, పురాణం సతీష్ కుమార్ భేటీలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-24T17:49:55+05:30 IST