రిబ్బన్ కటింగ్‌లే తప్ప కొనుగోళ్లు లేవు: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-05-03T01:25:07+05:30 IST

రిబ్బన్ కటింగ్‌లే తప్ప కొనుగోళ్లు లేవు: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

రిబ్బన్ కటింగ్‌లే తప్ప కొనుగోళ్లు లేవు: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై రాజకీయాలు చేస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అన్నారు. పోరాటాలకు కేంద్రంగా ఉన్న వరంగల్‌లో రాహుల్ సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అలా మరో వైపు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వానికి సరైన వ్యవసాయ విధానం లేదన్నారు. ఓసారి వరి వేయాలంటారు, మరోసారేమో వరివేస్తే ఉరి అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రిబ్బన్ కటింగ్‌లే తప్ప కొనుగోళ్లు లేవన్నారు. రైతులకు ఆత్మవిశ్వాసం నింపేందుకే రాహుల్‌ సభ అన్నారు. 

Read more