ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు

ABN , First Publish Date - 2020-09-23T09:59:18+05:30 IST

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు

అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఓటర్ల నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించింది. ఓటర్ల జాబితా తయారుకు అక్టోబరు1న ఈసీ బహిరంగ నోటీసు ఇవ్వనుంది.

Updated Date - 2020-09-23T09:59:18+05:30 IST