నేను ఏ తప్పూ చేయలేదు: ఎమ్మెల్సీ పి.అశోక్ బాబు

ABN , First Publish Date - 2022-01-26T21:28:56+05:30 IST

నేను ఏ తప్పూ చేయలేదు: ఎమ్మెల్సీ పి.అశోక్ బాబు

నేను ఏ తప్పూ చేయలేదు: ఎమ్మెల్సీ పి.అశోక్ బాబు

అమరావతి: తాను ఏ తప్పూ చేయలేదు- రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే సీబీసీఐడీ విచారణ అని ఎమ్మెల్సీ పి.అశోక్ బాబు అన్నారు. తారె ఎమ్మెల్సీ కావడం ఇష్టం లేక, అసూయ వల్ల నా డిపార్ట్ మెంట్‌లో ఇష్టం లేని వారు చేసిన పనన్నారు. సూర్యనారాయణను అడ్డుపెట్టుకుని కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల ఆందోళన సమయంలో తన విద్యార్హతను తెరపైకి తీసుకురావడంలోనే రాజకీయం ఉందన్నారు. 


Updated Date - 2022-01-26T21:28:56+05:30 IST