ఫాగింగ్ మిషన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-09-23T05:53:46+05:30 IST
నస్పూర్ మున్సిపాలిటీలో దోమల మందును స్ర్పే చేసే ఫాగింగ్ మిషన్ను గోదావరి కాలనీలో మంగళవారం ఎమ్మెల్యే దివాకర్రావు
నస్పూర్. సెప్టెంబరు 22 : నస్పూర్ మున్సిపాలిటీలో దోమల మందును స్ర్పే చేసే ఫాగింగ్ మిషన్ను గోదావరి కాలనీలో మంగళవారం ఎమ్మెల్యే దివాకర్రావు ప్రారంభించారు. దోమల నివారణకు మున్సిపాలిటీ మిషన్లను కొనుగోలు చేయగా వాటిని పరిశీలించారు. మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్, వైస్చైర్మన్ తోట శ్రీనివాస్, కౌన్సిలర్లు తిరుపతి, పద్మ, అన్నపూర్ణ, రాజమౌళి, పంబాల గంగ, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి, అన్నయ్య, అహ్మద్ పాల్గొన్నారు.