ఎమ్మెల్యే వేణుగోపాల్ వీరంగం

ABN , First Publish Date - 2021-11-15T22:46:21+05:30 IST

జిల్లాలోని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వీరంగం సృష్టించారు. నగర

ఎమ్మెల్యే వేణుగోపాల్ వీరంగం

ప్రకాశం: జిల్లాలోని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వీరంగం సృష్టించారు. నగర పంచాయతీ పరిధిలోని అన్ని వార్డులలో తిరుగుతూ సీసీ కెమెరాలను ఆపించారు. అనంతరం 12, 15వ వార్డులలో రిగ్గింగ్‌కు యత్నం చేశారు. ఎమ్మెల్యే తీరుపై ఎస్పీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అయినా కూడా ఎమ్మెల్యే వేణుగోపాల్ వార్డులలో తిరుగుతున్నారు. ఎమ్మెల్యే వ్యవహారంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-11-15T22:46:21+05:30 IST