టీడీపీ నేతలు రెచ్చగొట్టడంతోనే నా మీద దాడి: ఎమ్మెల్యే వెంకట్రావు

ABN , First Publish Date - 2022-05-01T00:23:33+05:30 IST

టీడీపీ నేతలు రెచ్చగొట్టడంతోనే నా మీద దాడి చేశారని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు జి.కొత్తపల్లి లో దాడి నుంచి..

టీడీపీ నేతలు రెచ్చగొట్టడంతోనే నా మీద దాడి:  ఎమ్మెల్యే వెంకట్రావు

తూ.గో: టీడీపీ నేతలు రెచ్చగొట్టడంతోనే నా మీద దాడి చేశారని  గోపాలపురం  ఎమ్మెల్యే తలారి వెంకట్రావు జి.కొత్తపల్లి లో దాడి నుంచి ఒవ్యక్తి బయటకు పంపినట్లు తేలిసిందేనని చెప్పారు. నా మీద దాడికి టీడీపీ వాళ్లే కారణమన్నారు.వాళ్ళు రెచ్చగొట్టడంతోనే రాద్దాంతం జరిగిందన్నారు.జి.కొత్తపల్లిలో రెండు వర్గాలు ఉన్నాయన్నారు. రెండు వర్గాలు కూడా నాకు సపోర్ట్ గా ఉంటాయని చెప్పారు.రెండు వర్గాలను సమన్వయం చేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశానునని చెప్పారు.టీడీపీ శ్రేణులు రెచ్చగొట్టి తనపై దాడి చేయించారని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వ్యాఖ్యనించారు.

Updated Date - 2022-05-01T00:23:33+05:30 IST