వర్ధన్ సొసైటీ మనదేనని ఎమ్మెల్యే చెప్పారు: మాజీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-10-28T20:44:33+05:30 IST

వర్ధన్ సొసైటీ తమదేనని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చెప్పారని శ్రీశైలం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ, మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు.

వర్ధన్ సొసైటీ మనదేనని ఎమ్మెల్యే చెప్పారు: మాజీ ఎమ్మెల్యే

కర్నూలు: వర్ధన్ సొసైటీ తమదేనని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చెప్పారని శ్రీశైలం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ, మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. మోసాలను సొసైటీ ప్రధాన నిర్వాహకుడు మహేష్‌పై నెట్టి కేసు క్లోజ్ చేసే పరిస్థితి కానొస్తోందన్నారు. వర్ధన్ సొసైటీ బాధితులకు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తన అనుచరుల ద్వారా డబ్బులు కట్టించాలని డిమాండ్ చేశారు. లేదా ఎమ్మెల్యేనే బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. 

Updated Date - 2021-10-28T20:44:33+05:30 IST