ABN కథనానికి స్పందించిన ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-02-27T01:47:28+05:30 IST

జిల్లాలోని వైసీపీ నేతల భూ కబ్జాలపై ABN ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలకు

ABN కథనానికి స్పందించిన ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి

కర్నూలు: జిల్లాలోని వైసీపీ నేతల భూ కబ్జాలపై ABN ఆంధ్రజ్యోతి  ప్రసారం చేసిన కథనాలకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి స్పందించారు. ఆదోని మండగేరిలో కబ్జాకు గురైన వాగును ఎమ్మెల్యే పరిశీలించారు. సర్వే చేసి గోడ నిర్మించాలని సర్వేయర్, వీఆర్వోలను ఎమ్మెల్యే ఆదేశించారు. వాగును కబ్జా చేసిన వైసీపీ నేతలపై ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. 

Updated Date - 2022-02-27T01:47:28+05:30 IST