అలాగైతే దూల్ పేట్ కార్మికులు నష్టపోతారు: రాజాసింగ్

ABN , First Publish Date - 2020-08-08T21:51:26+05:30 IST

అలాగైతే దూల్ పేట్ కార్మికులు నష్టపోతారు: రాజాసింగ్

అలాగైతే దూల్ పేట్ కార్మికులు నష్టపోతారు: రాజాసింగ్

హైదరాబాద్: ధూల్‌పేట్‌లో ఇప్పటికే 5, 6 అడుగుల కంటే ఎత్తైన విగ్రహాలు తయారు చేశారని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం మూడు అడుగులే అంటే... ధూల్ పేట్ కార్మికులు నష్టపోతారని చెప్పారు. వారిని దృష్టిలో పెట్టుకుని ఎత్తు‌పై మరో నిర్ణయానికి రావాలని మంత్రి తలసానిని కోరారు. 

Updated Date - 2020-08-08T21:51:26+05:30 IST