అలాగైతే దూల్ పేట్ కార్మికులు నష్టపోతారు: రాజాసింగ్
ABN , First Publish Date - 2020-08-08T21:51:26+05:30 IST
అలాగైతే దూల్ పేట్ కార్మికులు నష్టపోతారు: రాజాసింగ్
హైదరాబాద్: ధూల్పేట్లో ఇప్పటికే 5, 6 అడుగుల కంటే ఎత్తైన విగ్రహాలు తయారు చేశారని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం మూడు అడుగులే అంటే... ధూల్ పేట్ కార్మికులు నష్టపోతారని చెప్పారు. వారిని దృష్టిలో పెట్టుకుని ఎత్తుపై మరో నిర్ణయానికి రావాలని మంత్రి తలసానిని కోరారు.