‘బీజేపీని బద్నాం చేసేందుకే టీఆర్‌ఎస్‌ కుట్ర’

ABN , First Publish Date - 2021-12-22T18:12:26+05:30 IST

రైతులపై తెలంగాణ ప్రభుత్వానికి ప్రేమ లేదనివ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. బీజేపీని బద్నాం చేసేందుకే టీఆర్‌ఎస్‌ కుట్ర చేస్తోందన్నారు.

‘బీజేపీని బద్నాం చేసేందుకే టీఆర్‌ఎస్‌ కుట్ర’

హైదరాబాద్: రైతులపై తెలంగాణ ప్రభుత్వానికి ప్రేమ లేదనివ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. బీజేపీని బద్నాం చేసేందుకే టీఆర్‌ఎస్‌ కుట్ర చేస్తోందన్నారు. రాష్ట్రంలో రేషన్‌ బియ్యం సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. ప్రజలను వదిలేసి ఢిల్లీకి ఎందుకు వచ్చారని బరాబర్‌ అడుగుతామని చెప్పారు. రైతులను అడ్డం పెట్టుకుని కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-12-22T18:12:26+05:30 IST