ఓయూ వీసీని కలిసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి
ABN , First Publish Date - 2022-04-25T23:33:24+05:30 IST
ఓయూ వీసీని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మే...
హైదరాబాద్: ఓయూ వీసీని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మే 7న రాహుల్గాంధీ సభకు కాంగ్రెస్ వీసీ అనుమతి కోరింది.పార్టీ జెండాలు, కండువాలు లేకుండా వస్తామని తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులతో రాహుల్ ముఖాముఖి నిర్వహిస్తారని జగ్గారెడ్డి తెలిపారు.