చంద్రబాబుపై రాళ్ల దాడే అందుకు సాక్ష్యం: ఎమ్మెల్యే ఏలూరి
ABN , First Publish Date - 2021-04-13T19:09:04+05:30 IST
చంద్రబాబుపై రాళ్ల దాడే అందుకు సాక్ష్యం: ఎమ్మెల్యే ఏలూరి
అమరావతి: చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణతో వైసీపీకి కళ్లు బైర్లు కమ్మాయ్యాని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. రాష్ట్రంలో గూండాల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. చంద్రబాబుపై రాళ్ల దాడే అందుకు సాక్ష్యమన్నారు. బాంబులను తట్టుకుని ప్రజల ఆశీర్వాదంతో నిలిచిన గుండె చంద్రబాబుదని చెప్పారు. వైసీపీ పిరికిపంద చర్యలకు ఎవరూ భయపడరని పేర్కొన్నారు.