సాగర్ పరిధిలో వరి వేసుకోవచ్చు: ఎమ్మెల్యే బొల్లం

ABN , First Publish Date - 2021-10-30T23:53:08+05:30 IST

సాగర్ ఎడమ కాలువ పరిధిలోని రైతులు ఎలాంటి అనుమానం లేకుండా

సాగర్ పరిధిలో వరి వేసుకోవచ్చు: ఎమ్మెల్యే బొల్లం

సూర్యాపేట: సాగర్ ఎడమ కాలువ పరిధిలోని రైతులు ఎలాంటి అనుమానం లేకుండా వరి పంట పండించుకోవచ్చని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య స్పష్టం చేసారు. కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలతో రైతులకు ఎంతో నష్టం జరుగుతుందన్నారు. వరిసాగుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఎమ్మెల్యే బొల్లం అన్నారు. 

Updated Date - 2021-10-30T23:53:08+05:30 IST