బృందావన్‌కాలనీలో రక్తదాన శిబిరం

ABN , First Publish Date - 2021-02-27T05:27:36+05:30 IST

లింగోజిగూడ డివిజన్‌ పరిధి బృందావన్‌కాలనీలో తెలంగాణ సిటిజన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపకులు రోజారాణి, సీతారామా హెల్పింగ్‌ హాండ్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు.

బృందావన్‌కాలనీలో రక్తదాన శిబిరం
రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

ఎల్‌బీనగర్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): లింగోజిగూడ డివిజన్‌ పరిధి బృందావన్‌కాలనీలో తెలంగాణ సిటిజన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపకులు రోజారాణి, సీతారామా హెల్పింగ్‌ హాండ్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ ముద్రబోయిన శ్రీనివాసరావు శిభిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు తిలక్‌రావు, రాకే్‌షఠాకూర్‌, భాస్కర్‌, ప్రవీణ్‌రెడ్డి, మురళి, విగ్నేష్‌, కల్పన, సరితారాజ్‌, మంగ, జైసింహ, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-27T05:27:36+05:30 IST