మంత్రి ఎర్రబెల్లికి తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2021-08-06T22:59:27+05:30 IST

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు తృటిలో ప్రమాదం

మంత్రి ఎర్రబెల్లికి తప్పిన ప్రమాదం

మహబూబాబాద్‌: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రి ఎర్రబెల్లి క్వానాయ్‌లోని వాహనానికి  ట్రాక్టర్‌ కేజీ వీల్స్‌ తగిలాయి. దీంతో మంత్రి ఎర్రబెల్లి వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం నుంచి  మంత్రి ఎర్రబెల్లి క్షేమంగా బయటపడ్డారు. వెలిశాల-కొడకండ్ల మధ్య ఈ ఘటన జరిగింది. మంత్రికి ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 




Updated Date - 2021-08-06T22:59:27+05:30 IST