ఆంధ్రజ్యోతిపై దుష్ప్రచారం

ABN , First Publish Date - 2021-10-24T03:20:32+05:30 IST

ఆంధ్రజ్యోతి డేట్‌లైన్‌తో ఎంపీ అర్వింద్‌ పేరుతో తప్పుడు

ఆంధ్రజ్యోతిపై దుష్ప్రచారం

కరీంనగర్: ఆంధ్రజ్యోతి డేట్‌లైన్‌తో ఎంపీ అర్వింద్‌ పేరుతో తప్పుడు వార్త ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ వార్తను సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు వైరల్ చేసారు. ఆంధ్రజ్యోతి పేరుతో తప్పుడు వార్త ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పీఎస్‌లో ఆంధ్రజ్యోతి సిబ్బంది ఫిర్యాదు చేసారు. పోలీస్ కమిషనర్‌కు కరీంనగర్ యూనిట్ ఎడిషన్ ఇంచార్జ్ ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  


Updated Date - 2021-10-24T03:20:32+05:30 IST