ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి పట్టవస్రాలు సమర్పించిన మంత్రులు

ABN , First Publish Date - 2021-07-25T19:59:45+05:30 IST

ఆషాడ బోనాల ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ లో ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేవాదాయశాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని మహాకాలి అమ్మవారికి పట్టు వస్ర్తాలను

ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి పట్టవస్రాలు సమర్పించిన మంత్రులు

హైదరాబాద్: ఆషాడ బోనాల ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ లో ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేవాదాయశాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని మహాకాలి అమ్మవారికి పట్టు వస్ర్తాలను సమర్పించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సతీ సమేతంగా ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారిని బోనం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ిఇంద్ర కరణ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను చల్లగా చూడాలని, కోవిడ్ మహమ్మారిని తరిమికొట్టాలని అమ్మవారిని  మొక్కుకున్నట్టు తెలిపారు. 


Updated Date - 2021-07-25T19:59:45+05:30 IST