అంతర్వేదిలో మంత్రి ఆదిమూలం సురేష్ పూజలు
ABN , First Publish Date - 2021-01-16T05:45:12+05:30 IST
అంతర్వేది శ్రీలక్ష్మిన రసింహస్వామి ఆలయానికి విద్యాశా ఖ మంత్రి ఆదిమూలం సురేష్ దంపతులు విచ్చేశారు.
అంతర్వేది, జనవరి 15: అంతర్వేది శ్రీలక్ష్మిన రసింహస్వామి ఆలయానికి విద్యాశా ఖ మంత్రి ఆదిమూలం సురేష్ దంపతులు విచ్చేశారు. వారికి ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకున్నారు. వేదపండితులు మహదాశీర్వచనం అందించారు. స్వామివారి చిత్రపటాన్ని మంత్రికి ఆలయ సహాయ కమిషనర్ వై.భద్రాజీ అందజేశారు.