సంక్షేమ పథకాల్లో బీసీలే అత్యధిక లబ్ధి పొందుతున్నారు: మంత్రి రజని
ABN , First Publish Date - 2022-05-01T00:15:42+05:30 IST
సంక్షేమ పథకాల్లో బీసీలే అత్యధిక లబ్ధి పొందుతున్నారని మంత్రి విడుదల రజని ఓ ప్రకటనలో..
గుంటూరు: సంక్షేమ పథకాల్లో బీసీలే అత్యధిక లబ్ధి పొందుతున్నారని మంత్రి విడదల రజని ఓ ప్రకటనలో తెలిపారు. 56 బీసీ కులాలకు సీఎం జగన్ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని ఆమె చెప్పారు. బీసీలకు ఎన్నికల్లో రిజర్వేషన్లు లేవని.. అయినా టికెట్స్, పదవులు ఇచ్చారని మంత్రి రజని వ్యాఖ్యానించారు.