బీసీల పథకాలపై మంత్రి సమీక్ష
ABN , First Publish Date - 2020-09-19T09:07:01+05:30 IST
బీసీల పథకాలపై మంత్రి సమీక్ష
అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నూతన కార్పొరేషన్ల ఏర్పాటు, బడ్జెట్, బీసీ సంక్షేమ హాస్టళ్లు, జ్యోతిరావుఫూలే రెసిడెన్షియల్ స్కూళ్లలో వసతులు, ఇతర సంక్షేమ పథకాలపై చర్చించారు.