మోకాళ్లపై కూర్చుని వైవీ సుబ్బారెడ్డికి నమస్కరించిన మంత్రి వేణు

ABN , First Publish Date - 2022-04-29T23:41:47+05:30 IST

మోకాళ్లపై కూర్చుని వైవీ సుబ్బారెడ్డికి నమస్కరించిన మంత్రి వేణు

మోకాళ్లపై కూర్చుని వైవీ సుబ్బారెడ్డికి నమస్కరించిన మంత్రి వేణు

అమలాపురం; తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో దివంగత మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి సంస్మరణ సభకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. వేదికపై కూర్చున్న సుబ్బారెడ్డికి మంత్రి వేణు మోకాళ్లపై కూర్చుని నమస్కరించారు. ఈ సంఘటనతో అక్కడ ఉన్న వైసీపీ ప్రజా ప్రతినిధులు అవాక్కైయ్యారు. రెండోసారి మంత్రి పదవి కొనసాగడంతో మంత్రి వేణు సుబ్బారెడ్డి సాగిల పడ్డారు. మంత్రి వేణు ప్రవర్తన సంచలంగా మారింది.

Updated Date - 2022-04-29T23:41:47+05:30 IST