రేపు రెండు జిల్లాల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటన

ABN , First Publish Date - 2020-05-27T00:27:40+05:30 IST

రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కామారెడ్డి, నిజమాబాద్ జిల్లాల్లో బుధ, గురువారాల్లో పర్యటించనున్నారు. పర్యటనా వివరాలిలా ఉన్నాయి.

రేపు రెండు జిల్లాల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటన

హైదరాబాద్ : రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కామారెడ్డి, నిజమాబాద్ జిల్లాల్లో బుధ, గురువారాల్లో  పర్యటించనున్నారు.  పర్యటనా వివరాలిలా ఉన్నాయి. 


‘లాభసాటి వ్యవసాయ విధానం’పై తేదీ 27.05.2020 బుధవారం కామారెడ్డి జిల్లాలో పర్యటన

. ఉదయం 11.00 గంటలకు కామారెడ్డి నియోజకవర్గం మాచారెడ్డి మండలం ఎల్లంపేట్ గ్రామం లోయపల్లి భూపతి రావు ఫంక్షన్ హాల్‌లో  జరిగే  "రైతు సదస్సు"కార్యక్రమానికి హజరవుతారు.

సాయంత్రం నాలుగు గంటలకు ‘లాభసాటి వ్యవసాయ విధానం ’పై ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్ మండల కేంద్రంలో  జరిగే "రైతు సదస్సు" కార్యక్రమానికి హజరవుతారు. 

తేదీ 28.05.2020 గురువారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో పర్యటిస్తారు. 

ఉదయం 9.00 గంటలకు వేల్పూర్ మండలం మోతె గ్రామంలో జరిగే  ‘లాభసాటి వ్యవసాయ విధానం’ జరిగే "రైతు సదస్సు" అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం స్థానికంగా జరగనున్న ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

Updated Date - 2020-05-27T00:27:40+05:30 IST