స్వామి స్వరూపానందతో మంత్రి వెల్లంపల్లి సమావేశం

ABN , First Publish Date - 2020-09-21T20:23:46+05:30 IST

విశాఖ: విశాఖ శారదా పీఠంలో స్వామి స్వరూపనంద సరస్వతితో దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమావేశమయ్యారు.

స్వామి స్వరూపానందతో మంత్రి వెల్లంపల్లి సమావేశం

విశాఖ: విశాఖ శారదా పీఠంలో స్వామి స్వరూపనంద సరస్వతితో దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజ్, ఎండోమెంట్ కమిషనర్, బ్రహ్మణ కార్పోరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు పాల్గొన్నారు. రాష్ట్ర్రంలోని దేవాలయాల్లో  జరుగుతున్న తాజా పరిణామాలతో పాటుగా,  సింహాచలం పంచ గ్రామాల సమస్యతో పాటు పలు ఆంశాలపై చర్చిస్తున్నారు. 

Updated Date - 2020-09-21T20:23:46+05:30 IST