ఏపీ మంత్రి గౌతం రెడ్డి మృతి పట్ల మంత్రి తలసాని సంతాపం

ABN , First Publish Date - 2022-02-21T20:35:47+05:30 IST

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మృతి పట్ల తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు.

ఏపీ మంత్రి గౌతం రెడ్డి మృతి పట్ల మంత్రి తలసాని సంతాపం

హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మృతి పట్ల తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. గౌతం రెడ్డి మరణ వార్త విన్న వెంటనే జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ కు చేరుకున్నారు. హాస్పిటల్ లో గౌతమ్ రెడ్డి పార్దీవ దేహాన్ని దర్శించి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Updated Date - 2022-02-21T20:35:47+05:30 IST