రైతును రాజును చేయలనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి: మంత్రి సత్యవతి

ABN , First Publish Date - 2020-06-06T18:05:34+05:30 IST

రైతును రాజును చేయలనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి: మంత్రి సత్యవతి

రైతును రాజును చేయలనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి: మంత్రి సత్యవతి

మహబూబాబాద్: రైతును రాజును చేయాలనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. శనివారం జిల్లాలోని నెల్లికుదుర్ మండలంలోని మేచరాజుపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో మంత్రి సత్యవతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డులు నిర్మాణాలు చేసి పారిశుద్ధ్యంపై  ముందుగానే ప్రత్యేక శ్రద్ధ పెట్టామని తెలిపారు. ఉపాధి హామిలో ఉన్న ప్రతి పనిని గ్రామంలో ఉపయోగించే విధంగా అధికారులు కృషి చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. 

Updated Date - 2020-06-06T18:05:34+05:30 IST