మంత్రి పువ్వాడ ఆదేశంతో ఖమ్మంలో లాక్డౌన్ కఠినతరం
ABN , First Publish Date - 2020-04-09T18:48:55+05:30 IST
ఖమ్మం: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశంతో ఖమ్మంలో లాక్డౌన్ను అధికారులు మరింత కఠినతరం చేశారు.
ఖమ్మం: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశంతో ఖమ్మంలో లాక్డౌన్ను అధికారులు మరింత కఠినతరం చేశారు. నగరంలో రెండు పాజిటివ్ కేసులు నమోదు కావటంతో లాక్ డౌన్ను పటిష్టంగా అమలు చేయాలని మంత్రి పువ్వాడ అధికారులను ఆదేశించారు. నగరంలో హైడ్రాక్సి క్లోరోక్విన్ను నగరమంతా అధికారులు స్ప్రే చేయిస్తున్నారు.