ఏ ఎన్నిక అయినా టీఆర్ఎస్దే విజయం: మంత్రి Puvvada
ABN , First Publish Date - 2021-12-14T17:58:20+05:30 IST
జిల్లాలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
ఖమ్మం: జిల్లాలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే సార్వత్రిక ఎన్నికలలో పదికి పది స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఏ ఎన్నిక అయినా టీఆర్ఎస్ దే విజయమన్నారు. టీఆర్ఎస్కి ఎదురులేదని...కేసీఆర్కు తిరుగులేదని మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు.