కరోనా బాధితులను పరామర్శించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి

ABN , First Publish Date - 2021-05-13T19:48:28+05:30 IST

నిజామాబాద్: ఆర్మూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి ప్రశాంత్ రెడ్డి సందర్శించారు. కరోనా చికిత్స

కరోనా బాధితులను పరామర్శించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్: ఆర్మూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి ప్రశాంత్ రెడ్డి సందర్శించారు. కరోనా చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వైద్యం సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలు కరోనా వస్తే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే సరైన వైద్యం అందిస్తామని ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.


Updated Date - 2021-05-13T19:48:28+05:30 IST