తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం శత్రువుగా చూస్తోంది: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-02-02T00:24:43+05:30 IST

తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం శత్రువుగా చూస్తోందని మంత్రి

తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం శత్రువుగా చూస్తోంది: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం శత్రువుగా చూస్తోందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వివిధ రాష్ట్రాలకు 158 మెడికల్ కాలేజీలు కేటాయించారని, కానీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా కేటాయించలేదని ఆయన ఆరోపించారు. గిరిజన యూనివర్సిటీపై ఇప్పటివరకు సమాధానం లేదన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు దమ్ముంటే తెలంగాణకు రావాల్సిన నీటి వాటాతో పాటు జీఎస్టీ బకాయిలను ఇప్పించాలని ఆయన సవాల్ విసిరారు. 

Updated Date - 2022-02-02T00:24:43+05:30 IST