బందరులో దశలవారీ రోడ్ల అభివృద్ధి : మంత్రి పేర్ని
ABN , First Publish Date - 2021-01-26T07:22:21+05:30 IST
మచిలీపట్నం నగరంలో దశల వారీగా రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు.
మచిలీపట్నం టౌన్ : మచిలీపట్నం నగరంలో దశల వారీగా రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. తొమ్మిదో డివిజన్ నరసింహనగర్లో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కమిషనర్ శివరామకృష్ణ, నాయకులు బూరగడ్డ రమేష్ నాయుడు, కొల్లు రమేష్, రాసంశెట్టి వాణిశ్రీ, తహసీల్దార్ సునీల్బాబు, ఏఈ వరప్రసాద్, సాయిప్రసాద్, పర్ణం సతీష్, మేకల సుబ్బన్న, పొలిమెట్ల సాంబశివరావు, చలమలశెట్టి నరసింహారావు, తోట రాధాకృష్ణ, పంచపర్వాల శేషు తదితరులు పాల్గొన్నారు.