2023 మార్చి నాటికి జగనన్న శాశ్వత భూ హక్కు
ABN , First Publish Date - 2021-09-05T00:36:08+05:30 IST
రాష్ట్రంలో 2023 మార్చి నాటికి జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం
అమరావతి: రాష్ట్రంలో 2023 మార్చి నాటికి జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం పూర్తి కానుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈనెల 16న మరోసారి మంత్రివర్గ ఉప సంఘ సమావేశం కావాలని నిర్ణయించిందిన ఆయన పేర్కొన్నారు. భూవివాదాల సత్వర పరిష్కారంపై మంత్రివర్గ ఉపసంఘం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. భూ రక్ష పథకం పూర్తైతే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.