సీఎం కేసీఆర్ను కలిసిన మంత్రి, ఎమ్మెల్సీ
ABN , First Publish Date - 2022-10-03T05:42:23+05:30 IST
సీఎం కేసీఆర్ను కలిసిన మంత్రి, ఎమ్మెల్సీ
మేడ్చల్, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ మేడ ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు ఆదివారం సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రులు, అన్ని జిల్లాల పార్టీ నాయకులతో ప్రగతిభవన్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న వారు సమావేశం అనంతరం ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.