మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శించిన మంత్రులు

ABN , First Publish Date - 2021-11-06T02:17:02+05:30 IST

రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృ మూర్తి శాంతమ్మ పరమపదించారు. ఈ మేరకు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మేల్యేలు శుక్రవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శించారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శించిన మంత్రులు

హైదరాబాద్: రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృ మూర్తి శాంతమ్మ పరమపదించారు. ఈ మేరకు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మేల్యేలు శుక్రవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శించారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపి ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిసిన వారిలో మంత్రి మల్లారెడ్డి,చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపుర్ రాజు, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, కేపి వివేకానంద్ తో కలిసి పరామర్శించారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు.  

Updated Date - 2021-11-06T02:17:02+05:30 IST