మేడ్చల్ ధర్నాలో మంత్రి Mallareddy సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-11-12T17:12:24+05:30 IST

వడ్లు కొనుగోలు చేయబోమని తేల్చిచెప్పిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేడ్చల్‌‌లో నిర్వహించిన ధర్నాలో మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మేడ్చల్ ధర్నాలో మంత్రి Mallareddy సంచలన వ్యాఖ్యలు

మేడ్చల్: వడ్లు కొనుగోలు చేయబోమని తేల్చిచెప్పిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేడ్చల్‌‌లో నిర్వహించిన ధర్నాలో మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వం సర్వ నాశనం అయిపోతుందన్నారు. బండి సంజయ్ ఓ మెంటల్ సంజయ్ అని... ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదని వ్యాఖ్యానించారు. సంజయ్ మగాడైతే కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు చేపించాలని మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు. 

Updated Date - 2021-11-12T17:12:24+05:30 IST