నేతన్నలకు రూ. 109 కోట్ల లబ్ధి: కేటీఆర్‌

ABN , First Publish Date - 2021-06-15T00:24:36+05:30 IST

కరోనా కాలంలో నేతన్నలకు రూ. 109 కోట్ల మేర లబ్ధి చేకూరిందని

నేతన్నలకు రూ. 109 కోట్ల లబ్ధి: కేటీఆర్‌

హైదరాబాద్: కరోనా కాలంలో నేతన్నలకు రూ. 109 కోట్ల మేర లబ్ధి చేకూరిందని మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నేతన్నకు చేయూత కార్యక్రమాన్ని పునప్రారంభించిన  అనంతరం కేటీఆర్‌  మాట్లాడారు. ఈ పథకం ద్వారా సుమారు 34 వేల మంది నేతన్నలకు ప్రయోజనం కలిగిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. చేనేత కార్మికుల వేతన వాటా 8 శాతానికి రెట్టింపు అయిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 

Updated Date - 2021-06-15T00:24:36+05:30 IST