Minister Jogi Ramesh: రాబోయే కాలంలో జగన్ ఓడిపోతే బీసీలు ఓడిపోయినట్లే

ABN , First Publish Date - 2022-07-25T03:03:55+05:30 IST

తాను ఎమ్మెల్యే (Mla) అయ్యేందుకు 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Ys RajaSekhar Reddy) తనకు రాజకీయ భిక్ష పెట్టారని ....

Minister Jogi Ramesh: రాబోయే కాలంలో జగన్ ఓడిపోతే బీసీలు ఓడిపోయినట్లే

బాపట్ల (Bapatla): తాను ఎమ్మెల్యే అయ్యేందుకు 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Ys RajaSekhara Reddy) తనకు రాజకీయ భిక్ష పెట్టారని మంత్రి జోగి రమేశ్ (Minister Jogi Ramesh) అన్నారు. తండ్రి ఎమ్మెల్యేని చేస్తే కుమారుడు జగన్ (Jagan) మంత్రిని చేశాడని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. బీసీలను రాజకీయ స్వార్దం కోసం పతిపక్ష పార్టీలు వాడుకున్నాయన్నారు. రాజకీయాల్లో బీసీ లకు సముచిత స్థానాన్ని వైసీపీ  కల్పించిందని చెప్పారు. రాబోయే కాలంలో జగన్ ఓడిపోతే బీసీలు ఓడిపోయినట్లేనన్నారు. 4 రాజ్యసభ (Rajyasabha) సీట్లు బీసీలకు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని మంత్రి జోగి రమేశ్ తెలిపారు.

Updated Date - 2022-07-25T03:03:55+05:30 IST