అబద్ధాల బీజేపీకి, నిబద్ధత టీఆర్ఎస్‌కు మధ్యే పోటీ: Harish rao

ABN , First Publish Date - 2021-10-08T18:57:14+05:30 IST

హుజూరాబాద్ ఎన్నికల్లో అబద్ధాల బీజేపీకి, నిబద్ధత టీఆర్ఎస్‌కు మధ్యే పోటీ ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు.

అబద్ధాల బీజేపీకి, నిబద్ధత టీఆర్ఎస్‌కు మధ్యే పోటీ: Harish rao

కరీంనగర్: హుజూరాబాద్ ఎన్నికల్లో అబద్ధాల బీజేపీకి, నిబద్ధత టీఆర్ఎస్‌కు మధ్యే పోటీ ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. అమ్మకాల బీజేపీకి, నమ్మకాల టీఆర్‌ఎస్‌కు మధ్య పోటీ జరుగుతోందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. పేదలను దంచు.. పెద్దలకు పంచు అన్నదే బీజేపీ నినాదమని వ్యాఖ్యానించారు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని మంత్రి హరీష్ రావు అన్నారు. 

Updated Date - 2021-10-08T18:57:14+05:30 IST