రైతులకు మాస్క్లు పంపిణీ చేసిన మంత్రి హరీష్రావు
ABN , First Publish Date - 2020-03-26T18:00:14+05:30 IST
సిద్దిపేట: సిద్దిపేట కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ను మంత్రి హరీష్రావు సందర్శించారు.
సిద్దిపేట: సిద్దిపేట కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ను మంత్రి హరీష్రావు సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ కూరగాయలకు ధర రావడం లేదని రైతులు హరీష్రావుకి మొర పెట్టుకున్నారు. రైతులు తమ కూరగాయలను హైదరాబాద్ మార్కెట్కు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులకు మంత్రి హరీష్రావు మాస్క్లను పంపిణీ చేశారు.