రానున్న రోజులు అత్యంత కీలకం: మంత్రి గౌతమ్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-04-01T19:03:37+05:30 IST

నెల్లూరు: ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌ అధికారులతో మంత్రి గౌతమ్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

రానున్న రోజులు అత్యంత కీలకం: మంత్రి గౌతమ్‌రెడ్డి

నెల్లూరు: ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌ అధికారులతో మంత్రి గౌతమ్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇకపై రానున్న రోజులు అత్యంత కీలకమన్నారు. ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌లో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. స్వీయ నియంత్రణతోనే కరోనాను తరిమికొట్టగలమని మంత్రి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు.



Updated Date - 2020-04-01T19:03:37+05:30 IST