మార్కెట్ల వద్ద పరిస్థితిని సమీక్షించిన మంత్రి గంగుల

ABN , First Publish Date - 2020-03-26T15:20:19+05:30 IST

కరీంనగర్ రాంనగర్, వీక్లీ మార్కెట్, వ్యవసాయ మార్కెట్ ఏరియాలో ఏర్పాటు చేసిన కూరగాయల..

మార్కెట్ల వద్ద పరిస్థితిని సమీక్షించిన మంత్రి గంగుల

కరీంనగర్: కరీంనగర్ రాంనగర్, వీక్లీ మార్కెట్, వ్యవసాయ మార్కెట్ ఏరియాలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ల వద్ద పరిస్థితిని మంత్రి గంగుల కమలాకర్ గురువారం ఉదయం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాలన్నారు. మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటించాలని గంగుల కమలాకర్‌ సూచించారు.

Updated Date - 2020-03-26T15:20:19+05:30 IST