మంత్రి గంగుల వినూత్న విప్లవం

ABN , First Publish Date - 2020-06-04T00:31:27+05:30 IST

సన్నరకం వరితో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సన్నరకం వరి విత్తనాల సాగుకు...

మంత్రి గంగుల వినూత్న విప్లవం

కరీంనగర్: సన్నరకం వరితో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సన్నరకం వరి విత్తనాల సాగుకు కరీంనగర్‌లో తొలి అడుగు పడిందని తెలిపారు. నగర శివారులోని కొత్తపల్లి మండలం ఆసీఫ్ నగర్‌లో సన్నరకం వరి విత్తనాలను స్వయంగా మంత్రి గంగుల కమలాకర్ చల్లారు. 


కాళేశ్వరం జలాలతో బీడు భూములన్నీ పచ్చగా కళకళలాడుతున్నాయని ఆయన అన్నారు. నియంత్రిత వ్యవసాయ విధానంతో రైతు రాజు కాబోతున్నారని తెలిపారు. రైతుకు ఆర్థికంగా బలం చేకూర్చడం కోసమే కొత్త వ్యవసాయ విధానాన్ని అమల్లోకి తెచ్చామని గంగుల అన్నారు. 

Updated Date - 2020-06-04T00:31:27+05:30 IST