కొడకండ్లలో డంపింగ్యార్డు పనులను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2020-10-21T23:45:07+05:30 IST
జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో డంపింగ్యార్డు. పల్లె ప్రకృతివనం, రైతు వేదిక, డబుల్బెడ్రూమ్ ఇండ్ల పనులను
జనగాం: జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో డంపింగ్యార్డు. పల్లె ప్రకృతివనం, రైతు వేదిక, డబుల్బెడ్రూమ్ ఇండ్ల పనులను పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు. నవంబరు 4న ముఖ్యమంత్రి కేసీఆర్ వీటిని పరిశీలించడానికి రానున్నారు. ఈనేపధ్యంలో వీటిని మరింత అందంగా తీర్చిదిద్దాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులను ఆదేశించారు. మిగిలిపోయిన పనులను కూడా వెంటనే పూర్తిచేయాలని అన్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఇవి మోడల్గా తయారుకావాలన్నారు.