అమరావతి రైతులు గ్రాఫిక్స్ చూసి మోసపోయారు: ధర్మాన
ABN , First Publish Date - 2020-08-15T22:14:03+05:30 IST
గత ప్రభుత్వం చూపించిన గ్రాఫిక్స్ను నమ్మి అమరావతి రైతులు బాధపడుతున్న మాట వాస్తవమేనని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కాకినాడలో
రాజమండ్రి: గత ప్రభుత్వం చూపించిన గ్రాఫిక్స్ను నమ్మి అమరావతి రైతులు బాధపడుతున్న మాట వాస్తవమేనని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కాకినాడలో ఆయన మాట్లాడారు. అమరావతికి భూములు ఇచ్చిన ఏ ఒక్కరైతు నష్టపోకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.