గని పైకప్పు కూలి ఇద్దరు కార్మికుల మృతి

ABN , First Publish Date - 2021-04-08T00:48:13+05:30 IST

జిల్లాలోని సింగరేణి కేటీకే 6వ బొగ్గుగనిలో ప్రమాదం జరిగింది. గని పైకప్పు

గని పైకప్పు కూలి ఇద్దరు కార్మికుల మృతి

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని సింగరేణి కేటీకే 6వ బొగ్గుగనిలో ప్రమాదం జరిగింది. గని పైకప్పు కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు. సింగరేణి అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కార్మికుల మృతితో వారి కుటుంబాల్లో, కార్మికుల్లో తీవ్ర విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-04-08T00:48:13+05:30 IST